చరిత్రలో ఈ రోజు
నవంబర్ 21:
- ప్రపంచ మత్స్య దినోత్సవం
- 1694 : ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడువోల్టయిర్ జననం (మ.1778).
- 1854 : కాథలిక్ చర్చి యొక్క అధిపతి పోప్ బెనెడిక్ట్ XV జననం (మ.1922).
- 1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటితపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు.
- 1783: మొట్టమొదటి వేడి గాలి బెలూన్ ను ఫ్రాన్సు లో ఎగురవేశారు.
- 1970: ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, చంద్రశేఖర్ వెంకటరామన్ మరణం (జ.1888).
- 1996 : పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త , నోబెల్ బహుమతి గ్రహీత అబ్దుస్ సలామ్ మరణం (జ.1926).
No comments:
Post a Comment