చరిత్రలో ఈ రోజు
నవంబర్ 23:
- 1926 : 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు సత్య సాయి బాబా జననం (మ.2011).
- 1930 : హిందీ చలన చిత్ర గీతాలు ఆలపించిన భారతీయ నేపథ్య గాయకురాలు గీతా దత్ జననం (మ.1972).
- 1937: ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్మరణం (జ.1858).
- 1967 : దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు గారీ క్రిస్టెన్ జననం.
- 1986 : తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగ చైతన్య జననం.
- 1971: 'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా' (పి.ఆర్.ఒ) ప్రతినిధులు ఐక్యరాజ్యసమితిసమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు.
- 1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది.
No comments:
Post a Comment