చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 11:
- 1891: తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులుఆధ్వర్యంలో, రాజమండ్రి లో జరిగింది.
- 1882 : తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు సుబ్రహ్మణ్య భారతి జననం (మ.1921).
- 1931 : ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషోజననం (మ.1990).
- 1934 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు సలీం దుర్రానీ జననం.
- 1935 : భారత 13 వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జననం.
- 1946: రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.
- 1948: దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు రఘువరన్ జననం (మ.2008).
- 1994 : కన్నడ రచయిత మరియు కవి కువెంపు మరణం (జ.1904).
- 2013 : శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్, మైసూర్ రాజ కుటుంబం యొక్క వారసుడు, గుండెపోటుతో మరణించాడు.
No comments:
Post a Comment