చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 19:
- 1864 : తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడుఆచంట సాంఖ్యాయన శర్మ జననం (మ.1933).
- 1910: భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ జననం (మ.1995).
- 1952: ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ పొట్టి శ్రీరాములు తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు.
- 1986 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మరణం (జ.1919).
- 1987 : ప్రముఖ పత్రికాసంపాదకుడు, కవి విద్వాన్ విశ్వంమరణం (జ.1915).
- 2003: మదర్ థెరీసా కు పోప్జాన్పాల్- 2 దైవత్వం (బీటిఫికేషన్) ఆపాదించిన రోజు.
- 2006 :ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి శ్రీవిద్య (నటి) మరణం (జ.1953).
No comments:
Post a Comment