చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 5:
- భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవము
- 1888 : భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం (మ.1975).
- 1922 : ప్రముఖ పత్రికా రచయిత, కవి, అనువాదకుడు మరియు నాటక కర్త రెంటాల గోపాలకృష్ణ జననం (మ.1995).
- 1926 : తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయితజానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం.
- 1988 : ప్రముఖ మహిళా కమ్యూనిష్టు నేత కొట్రికె పద్మావతమ్మ మరణం (జ.1923).
- 1997 : భారతరత్న మరియు నోబెల్ శాంతిబహుమతి గ్రహీత మదర్ తెరెసా మరణం (జ.1910).
- 2010 : సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు హోమీ సేత్నా మరణం (జ.1923).

No comments:
Post a Comment